శ్రీ గాయత్రీ దేవి అమ్మవారు


శ్రీ గాయత్రి అమ్మవారికి : - ప్రతీ శుక్రవారము పంచామృత అభిషేకము, కుంకుమ పూజలు, అలంకరణలు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.
కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289
Timings : 6am - 7pm
శ్రీ గాయత్రి అమ్మవారికి : - ప్రతీ శుక్రవారము పంచామృత అభిషేకము, కుంకుమ పూజలు, అలంకరణలు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.