శ్రీ పశుపతినాధుడు

kottiyoor devaswom

పశుపతినాథ్ స్వామివారి : - ఆలయం భక్తులకు గమనిక అగ్ని నీరు గాలి భూమి ఆకాశం అను పంచభూతములు గా మరియు సద్యోజాత వామదేవా అగోర తత్పురుష ఈసాన పంచ ముఖములతో కొలువైయున్న శ్రీ పశుపతినాథ స్వామి వారిని భక్తులు స్త్రీ పురుషులు సహా హస్తములతో పంచామృతములతో గాని జలములతో గాని అభిషేకములు స్వయంగా చేసుకోనవచ్చును కావున భక్తులు స్వామివారి గర్భాలయంలో ప్రవేశించి అభిషేకములు చేసుకోవలసిందిగా తెలియజేయుచున్నాము. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమం చేయించుకొనుటకు ఆశ్రమం వారిచే తగిన ఏర్పాట్లు చేయడమైనది.